Exclusive

Publication

Byline

విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు..! కట్టడి చేసే పనిలో ఆరోగ్యశాఖ

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 300కు పైగా దాటింది. మరోవైపు విషమంగా ఉన్నవారిని ... Read More


ఏపీ ఈఏపీసెట్ 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు - రిజిస్ట్రేషన్లకు ఇవాళే చివరి తేదీ

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలనే ఈఏపీసెట్ మూడో విడత(చివరి) కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ముందుగా ప్రకటించిన త... Read More


ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం - నీటి మడుగులో పడి తల్లీకుమారుడు సహా ఇద్దరు బాలికలు మృతి

Telangana,asifabad, సెప్టెంబర్ 14 -- ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి మడుగులో పడి ఓ మహిళతో పాటు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊహించని ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింప... Read More


తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాళ్లను అయినా శిక్షించండి - ఎస్పీలతో సీఎం చంద్రబాబు

భారతదేశం, సెప్టెంబర్ 14 -- రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.... ఈ విషయంలో రాజీ అనేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. రా... Read More


ఏపీ లాసెట్ 2025 : కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో. కౌ... Read More


'ఒక చుక్క నీరు కూడా వదులుకోవద్దు... కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించండి' - సీఎం రేవంత్

Telangana,hyderabad, సెప్టెంబర్ 14 -- కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని సీఎం రేవంత్ రెడ్డి. న్యాయ నిపుణులను, ఇరిగేషన్​ ఇంజనీరింగ్​ అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా ... Read More


అలప్పీడనం, ద్రోణి ఎఫెక్ట్..! ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన - పిడుగులు పడే ఛాన్స్..!

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఇది 48 గంటల్లో దక్షిణఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షి... Read More


తిరుమల : ఈనెల 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala,andhrapradesh, సెప్టెంబర్ 14 -- తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్... Read More


టీజీ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ 2025 - రేపట్నంచి రిజిస్ట్రేషన్లు, ఈనెల 20న సీట్ల కేటాయింపు

Telangana,hyderabad, సెప్టెంబర్ 14 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగా... రేపట్నుంచి(సెప్టెంబర్ 15) ఫైనల్ ఫేజ్ క... Read More


ఈనెల 15 నుంచి కాలేజీల బంద్ - సమ్మెబాటలో ప్రైవేట్ యాజమాన్యాలు...!

Telangana,hyderabad, సెప్టెంబర్ 13 -- ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు... Read More