Exclusive

Publication

Byline

Location

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు తెలంగాణ వాసులు మృతి

భారతదేశం, నవంబర్ 5 -- కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, వ్యాన్ ఢీకొట్టుకోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ... Read More


ఐఎండీ వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన..!

భారతదేశం, నవంబర్ 5 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొ... Read More


నకిలీ మద్యం తయారీ కేసు - మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

భారతదేశం, నవంబర్ 2 -- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి త... Read More


బీఆర్ఎస్ నేతల మాయమాటలు నమ్మకండి - జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించండి - సీఎం రేవంత్

భారతదేశం, నవంబర్ 2 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శనివారం బోరబండలో నిర్వహించిన కార్నర్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.నవీన్ యాదవ్ ను అత్యంత భ... Read More


ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా...? లేదా...? - తొక్కిసలాట ఘటనపై జగన్ ప్రశ్నలు

భారతదేశం, నవంబర్ 2 -- కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు.ఏకాదశి సందర్భంగా భక్తులు వస్తున్నారని తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నా... Read More


తిరుమల : శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

భారతదేశం, నవంబర్ 2 -- కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవ... Read More


ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ : గడువు పొడిగించిన సర్కార్ - ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 1 -- లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెల 23తో గడువు ముగియగా.. ఇప్పుడు 2026 జనవరి 2... Read More


శ్రీకాకుళం కాశీబుగ్గలో తీవ్ర విషాదం - ఆలయంలో తొక్కిసలాట. 9 మంది భక్తులు మృతి.!

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తె... Read More


ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం - ఈనెల 4న సీట్ల కేటాయింపు

భారతదేశం, నవంబర్ 1 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నవంబర్ 2వ తేదీ వరకు సర్టిఫికెట్ల... Read More


అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి.

భారతదేశం, అక్టోబర్ 31 -- అండమాన్... అద్భుతమైన దీవుల సముదాయం. అందాలను వర్ణించలేని ద్వీపాలు, తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, అటవీ అందాలు, కోరల్ ఐలాండ్స్ కు అండమాన్ చాలా ప్రసిద్ధి. ఇలా ఒకటి కాదు ఎన్నో అ... Read More