Exclusive

Publication

Byline

'యూరియా యాప్' పేరుతో లైన్లను దాచే కుట్ర - ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

భారతదేశం, డిసెంబర్ 20 -- గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ... Read More


రాబోయే ఎన్నికలపై ఎలా ముందుకెళ్దాం..? వ్యూహ రచనలో బీజేపీ...!

భారతదేశం, డిసెంబర్ 19 -- పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ. ఆ తర్వాత జరుగుతున్న పలు ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కంటోన్మెంట్ తో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ మూడో స్థానా... Read More


'నెంబర్లను నమ్మను... ఆకస్మిక తనిఖీలకు వస్తా' - కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 19 -- ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారంతో ముగిసింది. శాఖల వారీగా పలు అంశాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.. పలు కీలక వ్... Read More


హరీశ్ రావు పెద్ద మనస్సు - వైద్య విద్యార్థిని కోసం ఇంటిని తాకట్టుపెట్టి..!

భారతదేశం, డిసెంబర్ 19 -- మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. పీజీ వైద్యవిద్య చదువుతున్న ఓ పేద విద్యార్థినికి రుణం కోసం తన సొంత ఇంటిని బ్యాంకులో తనఖా పెట్ట... Read More


పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత‌నివ్వండి - కేంద్ర ఆర్థికమంత్రితో సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 19 -- రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఉదయం నుంచే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం కాగా. రాష్ట్... Read More


TGPSC Group 3 : తెలంగాణ గ్రూప్‌ - 3 ఫలితాలు విడుదల - లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

భారతదేశం, డిసెంబర్ 18 -- తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల అయ్యాయి. 1,370 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో కూడిన ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షలను గతేడాది నవంబర... Read More


మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ : గవర్నర్‌కు కోటి సంతకాల కాపీ అందజేత - కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

భారతదేశం, డిసెంబర్ 18 -- 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి మందికి పైగా సంతకాలను సమర్పించారు. కోటి స... Read More


ఢిల్లీకి సీఎం చంద్రబాబు - కేంద్రమంత్రులతో వరుస భేటీలు.!

భారతదేశం, డిసెంబర్ 18 -- రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. గురువారం సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బ... Read More


ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్..!

భారతదేశం, డిసెంబర్ 18 -- ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. మచిలీపట్నం, తిరుపతి నుంచి హైదరాబాద్ సిటీకి వన్ వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తిరుపతి నుంచ... Read More


సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు - 'బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారానికి ఎంపిక

భారతదేశం, డిసెంబర్ 18 -- దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రా... Read More